సిరివెన్నెల మృతి పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి..

152
- Advertisement -

తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక ప్రముఖ సినీ గేయ రచయితను కోల్పోయిందని, నిజమైన అమర సాహిత్యాన్ని రచించి చెరగని ముద్ర వేసుకున్నారని గవర్నర్ అన్నారు. సిరివెన్నెల కుటుంబానికి, అభిమానులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -