సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది- ప్రధాని మోదీ

172
- Advertisement -

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు. ఆయనకుటుంబసభ్యులకు,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓంశాంతి. అని మోదీ ట్వీట్ చేశారు.

- Advertisement -