బంగారం కొనుగోలుదారులకు షాక్..

223
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో రూ.380 పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగడంతో రూ.43,850కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.65,100కు చేరింది.

- Advertisement -