స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

254
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారంపై రూ. 330 పెరుగగా కేజీ వెండిపై రూ. 2000 పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,290 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,590గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,000గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.65,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.59,500గా ఉండగా చెన్నైలో కిలో వెండి ధర రూ.65,000గా ఉంది.

ఇవి కూడా చదవండి..

బాలీవుడ్‌ సింగం.. ఖైదీగా వస్తున్నాడు

మట్టికుస్తీతో వస్తున్న విష్ణు విశాల్‌

ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో లైవ్ కవరేజ్..

- Advertisement -