పెరిగిన బంగారం ధరలు…

137
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర పెరిగి రూ.23,780కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు చేరాయి. బంగారం ధరలు పెరిగితే వెండి మాత్రం తగ్గుతూనే వస్తోంది. కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.73000 వేలకు చేరింది. వెండి ధరలు తగ్గడం ఇది మూడోసారి.

అమెరికా డాలర్ తగ్గడం వల్ల పసిడి, వెండి రేట్లు మళ్లీ పైకి చేరతాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -