నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్..

155
mayor
- Advertisement -

శనివారం నగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలో కప్రా మీర్‌పేట్ HB కాలనీ 4వ డివిజన్‌లో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులును జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ,ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ గోళ్ళూరిఅంజయ్య కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా తిర్మల్ నగర్ వాకింగ్ ట్రాక్ 11 లక్షలు,ఎక్సటెన్షన్ తిర్మల్ నగర్ సీసీ రోడ్డు 20 లక్షలు,డబల్ బెడ్ రూమ్ సీసీరోడ్డు 41 లక్షలు, లక్మి నగర్ నుండి ఇందిరానగర్ ఫేస్ 2 33 లక్షలు, ఇందిరానగర్ ఫేస్2 రోడ్డు 13 లక్షలు, డైమండ్ హిల్స్ సీసీ రోడ్డు 19లక్షలు, రీడింగ్ రూమ్ HB కాలనీ ఫేస్2 19లక్షలు, అంగన్వాడీ 10 లక్షలు, డైమండ్ హిల్స్ సీసీ రోడ్డు 12లక్షల పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో EE కోటేశ్వరరావు, DE రూప,AE తిరుమలయ్య, డివిజన్ ప్రసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ డివిజన్ ప్రసిడెంట్ వంజరి ప్రవీణ్,పెరికె రాజు,మారుతి,ప్రబుదాస్, కరుణాకర్,నరసింహ,సుబ్బలక్మి, రతన్ సూర్యప్రకాష్, శ్రీనాద్, బ్రహ్మచారి,నరసింహ,బల్ రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి, మోహన్, మల్లారెడ్డి, తన్వీర్, అబీబ్, ఫాసిఉద్దీన్, మురళీధర్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళ కార్యకర్తలు భాగ్యమ్మ, భారతి, శోభ, రత్నమాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -