బెజవాడలో విషాదం..నలుగురు ఆత్మహత్య

90
police
- Advertisement -

బెజవాడలో విషాదం నెలకొంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం పాలయ్యారు. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతు అయ్యారు. మృతులు తెలంగాణ nizamabad ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -