తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు

121
maoist
- Advertisement -

బీజాపూర్-తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట గ్రామం పరిధిలో గ్రేహౌండ్స్ (తెలంగాణ పోలీసులు), మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, గ్రేహౌండ్స్‌కు చెందిన ఒక జవాన్ గాయపడ్డాడు.

- Advertisement -