- Advertisement -
బీజాపూర్-తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట గ్రామం పరిధిలో గ్రేహౌండ్స్ (తెలంగాణ పోలీసులు), మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, గ్రేహౌండ్స్కు చెందిన ఒక జవాన్ గాయపడ్డాడు.
- Advertisement -