దుబ్బమల్లన్న స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఈటల..

114
- Advertisement -

జమ్మికుంట ధర్మారంలోని దుబ్బమల్లన్న పట్నాల, కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చి చల్లగా చూడాలని మొక్కుకున్నారు.ఒగ్గు డోల్లు, దమరుకాలతో ఈటలను ఎత్తుకొని ప్రదక్షిణలు చేయించారు మల్లన్న భక్తులు. ఈ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

- Advertisement -