జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ..

242
errabelli
- Advertisement -

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ తొర్రూరు, స్వామి వివేకానంద యువ‌జ‌న సంఘం, మైత్రీ వెల్ఫేర్ అసోసియేష‌న్ల ఆధ్వ‌ర్యంలో విలేక‌రుల‌కు, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు.

ఎన్ ఆర్ ఐ ప‌బ్బా మ‌మ‌తా చంద్ర‌శేఖ‌ర్ సౌజ‌న్యంతో శ్రీ‌వాణీ ఎడ్యుకేష‌నల్ సోష‌ల్ స‌ర్వీస్ సొసైటీ డాక్ట‌ర్ నాగ‌వాణీ ఆధ్వ‌ర్యంలో ఆశా వ‌ర్క‌ర్ల‌కు నిత్యావ‌సర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ఆయా సంస్థల సేవలను అభినందించారు. క‌రోనా క‌ష్ట కాలంలో నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌డానికి వ్య‌క్తులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -