భారీ ఎన్‌కౌంటర్‌..మావో అగ్రనేతలు మృతి

14
- Advertisement -

ఛత్తిస్‌ఘడ్ – మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు ఊహించిన రీతి లో భారీ ఎదురుదెబ్బ తగలగా నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు.రూ. 36 లక్షల రివార్డుతో నలుగురు నక్సల్ కమాండర్లు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

ఇవాళ ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరుగగా Ç60 కమాండోలతో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందారు. ఘటన స్థలం నుండి ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

- Advertisement -