- Advertisement -
దాదాపు 28 రోజుల తర్వాత ఢిల్లీలో మెట్రో స్టేషన్లు ప్రయాణీకులతో సందడి చేశాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించగా మాల్స్ అన్ని ఓపెన్ కాగా 50 శాతం మంది ప్రయాణికులతో మెట్రో ప్రారంభం అయింది.
మొదటిరోజే 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేయగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఇక మెట్రోలో నిలబడి ప్రయాణం చేస్తున్న 84 మందిని దించేసినట్టుగా మెట్రో అధికారులు తెలపగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -