బ్యాంకర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం..

209
somesh kumar
- Advertisement -

వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బ్యాంకింగ్ మరియు మార్ట్ గేజ్ (mortgage) మాడ్యూల్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యాంకర్లు ఈ ప్రకియను ప్రశంసిస్తూ వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తుందన్నారు. ఈ రిజిస్ట్రేషన్ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు సహకరిస్తామని అన్నారు.

- Advertisement -