నవయుగ కంపెనీ ముందు ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లు

600
Navayuga
- Advertisement -

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని నవయుగ కంపెనీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ఆందోళన చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతాలు, బిల్లులు చెల్లించాలని ధర్నా చేపట్టారు. తమ బిల్లులు తమకు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు డిమాండ్ చేస్తున్నారు.

నవయుగ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని మాజీ మంత్రికి సంబంధించినది కావడం విశేషం. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ నవయుగ కంపెనీకి దక్కగా ప్రస్తుతం సీఎం జగన్ ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ రీటెండరింగ్ నిర్వహించారు.

- Advertisement -