మొక్కలు నాటిన కమెడియన్ ధన్ రాజ్….

345
dhanraj
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని కమెడియన్ ధన్ రాజ్ అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ లు రాకేష్ , వేణు , నటుడు భూపాల్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నార్సింగ్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు కమెడియన్ ధన్ రాజ్ .

అనంతరం మరో ముగ్గురు ( సినీ డైరెక్టర్ లు నాగేష్ రెడ్డి , విజయ్ కుమార్ , బిగ్ బాస్ ఫేమ్ హరితేజ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కమెడియన్ ధన్ రాజ్ కోరారు.

- Advertisement -