ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలకసమావేశం

251
cm kcr
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలో పార్లమెంట్ సమావేశాను స్తంభింప చేస్తున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన చేపడుతుండగా దీనిపై కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే తదుపరి కార్యాచరణ విషయమై ఇవాళ మరోసారి దాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -