మాజీ సీఎం రోశయ్య ఇకలేరు..

198
rosaiah
- Advertisement -

మాజీ సీఎం, గవర్నర్ కొణిజేటీ రోశయ్య ఇకలేరు. లో బీపీతో ఆకస్మాత్తుగా కిందపడిపోయిన ఆయన ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో కన్నుమూశారు. రోశయ్య వయస్సు(88) సంవత్సరాలు.

4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు రోశయ్యది. ఉమ్మడి ఏపీ సీఎంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా రోశయ్య పనిచేశారు.

- Advertisement -