- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హైదరాబాద్ గన్పార్క్లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్తో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ అమరవీరులకు నివాళులు అర్పించారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా జాతీయజెండాను ఆవిష్కరించారు స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
- Advertisement -