సుదర్శన్‌ రావు మృతి…సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి

222
cm kcr
- Advertisement -

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు , పార్టీ సీనియర్ నాయకుడు ఎం .సుదర్శన్ రావు గుండెపోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు . ఉద్యమ తొలినాళ్లలో అద్భుతంగా పని చేసిన నాయకుడని సీఎం కొనియాడారు . చిన్న వయస్సులో చని పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు .

2009 లో కూకట్ పల్లి)అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం .సుదర్శన్ రావు (62 )ఈ రోజు ఉదయం AIG హాస్పిటల్ గచ్చిబౌలి లో గుండె పోటు తో మరణించారు .ఆయన గత కొన్ని రోజులుగా కోవిడ్ బారిన పడి ఆ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు .

- Advertisement -