శాంతమ్మ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

75
KCR
- Advertisement -

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌లోని నివాసంలో శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మకు గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆమె మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్‌గర్ పట్టణంలోని వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -