మాజీ ఎమ్మెల్యే నోములకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌..

119
kcr cm
- Advertisement -

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా దివంగత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్. అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులతో భేటీ అయ్యారు. సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ వారితో చర్చిస్తున్నారు.

- Advertisement -