అధికారిక లాంఛనాలతో రామలింగారెడ్డి అంత్యక్రియలు..

180
ktr
- Advertisement -

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. ఆయన మృతి పార్టీకి తెలంగాణకు తీరని లోటని తెలిపిన సీఎం..ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామలింగారెడ్డి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తనని కలచివేసిందన్నారు మంత్రి కేటీఆర్. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు.

- Advertisement -