నల్గొండకు సీఎం కేసీఆర్..

74
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కిషోర్‌ కుటుంబాన్ని పరామర్శించి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు.

నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు కిషోర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించారు.

- Advertisement -