సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం..

246
cm kcr
- Advertisement -

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.తొలుత నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం కేసిఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోగా వీరికి దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం. ఇప్పటికే మంత్రులకు నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీ ఇవ్వగా 106 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించనున్నారు.

- Advertisement -