పంచాయతీలకు నిధులు విడుదల..

143
Panchayathi-office
- Advertisement -

పంచాయతీలకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల చేసింది. పారిశుద్ధ్యం,తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి జమ అయిన పదిరోజుల్లో వాటిని స్థానిక పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలని సూచించింది. పది రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -