శాస్త్రీయంగా వార్డుల విభజన:పార్థసారధి

142
cec
- Advertisement -

ఖమ్మం,వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లు,సిద్దిపేట ,అచ్చం పెట్ ,నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు.

వార్డుల విభజన ,కార్పొరేషన్ లు,మున్సిపాలిటీ లలో వార్డు ల విభజన పై సీడీఎంఏ నిబంధనల మేరకు చేయాలని సూచించారు. వార్డు ల విభజనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా చేపట్టాలన్నారు. వార్డుల విభజన పై నోటిఫికేషన్ ,గెజిట్ వచ్చిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేస్తుందని తెలిపారు.

- Advertisement -