మొక్కలు నాటిన సినీ ఆర్టిస్ట్ ప్రీతి నిఘం…

235
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్టిస్ట్ శృతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మాదాపూర్ కాకతీయ పార్కులో మొక్కలు నాటిన సినీ ఆర్టిస్ట్ ప్రీతి నిఘం అండ్ నాగేశ్వర్ రావు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనమందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అందరు కూడా ఏదో ఒక్క రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అందుకోసం నేను మరొక ముగ్గురిని సినీ ఆర్టిస్ట్ .ఢిల్లీ రాజేశ్వరి.. ఆర్టిస్ట్ పుష్ప.. ఆర్టిస్ట్ సుమిత్రా పంపని.. వీళ్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -