ఎంపీపీ కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ..

137
ktr
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎంపీపీ కుటంబాన్ని ఫోన్‌లో పరామర్శించి మాట్లాడారు మంత్రి కేటీఆర్. ఎంపీపీ మామ దుబాయ్‌లో మృతి చెందగా ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎంపీపీ మద్ది మల్ల లొద్ది తండా కు చెందిన ఎంపీపీ మాలోతు బూలా మామయ్య మాలోత్ హరిలాల్ దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. వారిని అధైర్య పడవద్దని సూచించిన కేటీఆర్… హరిలాల్ మృతదేహం స్వదేశానికి తరలించేందుకుదుబాయ్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు.

- Advertisement -