నల్లమలలో నయీం డంప్ లు
గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అక్రమార్జన ఎల్లలు దాటినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇప్పటి దాకా బయటపడ్డ డబ్బు మొత్తం ఆర్జనలో పది శాతం కూడా కాదని పోలీసు వర్గాలు అంటున్నాయి. వారిచ్చిన వివరాల...
మిషన్ భగీరథలో బ్యాంకుల భాగస్వామ్యం
తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథలో భాగస్వామ్యమయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డ 7 బ్యాంకులు దాదాపు రూ. 6,750 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి అంగీకరించాయి. ఇందులో...