Monday, July 1, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

rtc strike

సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని కార్మికులకు హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం,యూనియన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్ధానం ...పండుగ సమయంలో సమ్మె చేయడం సమంజసమేనా? అని...
Anchor Rashmi Modi

అక్కడ ఏం జరుగుతుంది..మోదీని ప్రశ్నించిన యాంకర్

బుల్లితెర యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలసై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది రష్మీ. తనపై ఎవరయినా కామెంట్ చేసినా అదే రేంజ్ మళ్ళీ కౌంటర్...
richa chadda

ఆ సెలబ్రిటీ డిన్నర్‌ అంటే సెక్స్‌ అంటా..!

అందం, అభినయంతో రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్లలో రిచా చద్దా ఒకరు. ఎలాంటి విషయాన్నైనా కుండల బద్దలు కొట్టినట్టు చెప్పడం రిచాకు అలవాటు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే రిచా తాజాగా ఓ...
chima prema

చీమ – ప్రేమ మధ్యలో భామ!” టైటిల్ సాంగ్

చీమేంటి ? ప్రేమేంటి ? మధ్యలో ఈ భామేంటి ? ఇదేం సినిమా టైటిల్ ? కొత్తగా ఉందే! "ఔను , కొత్త వాళ్ళు కొత్తవాళ్లతో చేసే కొత్త ప్రయత్నం మరి కొత్తగానే...
palla rajeshwar reddy

ట్రెండ్ సెట్టర్‌గా హుజుర్‌నగర్‌ సభ: ఎమ్మెల్సీ పల్లా

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగసభ ట్రెండ్ సెట్టర్‌గా మారనుందని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 17 న హుజుర్‌నగర్...
minister niranjan reddy

రాష్ట్రంలో వ్యవసాయానికే అధిక ప్రాముఖ్యత..

నాంపల్లి రెడ్ హిల్స్ లో తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో విత్తన సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సింగిరెడ్డి...
Bodhan mla Shakil

ప్రతి గింజను కొనుగోలు చేయాలిః ఎమ్మెల్యే షకీల్

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు నిజామాబాద్ జిల్లా  బోధన్ ఎమ్మెల్యే షకీల్. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశం ఇవాళ జరిగింది. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే షకీల్ ముఖ్య...
keshavarao

కార్మికులు ప్రభుత్వంతో చర్చలు జరపాలి:కేకే

ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు. కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని చిట్‌ చాట్‌లో వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరపాలని...
ktr

పారిశుద్ద్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని సెక్రటెరియట్ లో పారిశుద్ద్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో పారిశుద్ద్య...

తాజా వార్తలు