Sunday, September 29, 2024

క్రీడలు

టీమిండియా@500…మాజీలకు ఘన సన్మానం

చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (32:...

ఐపీఎల్ రైట్స్…ఓపెన్ టెండర్లు

ఐపీల్ పదో సీజన్‌ నుంచి 2017-28 కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఓపెన్ టెండర్లకు ఆహ్వానించింది. నేటి నుంచి నెల రోజుల వరకు ఈ టెండర్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఐపీఎల్‌ తొలి...
Hick

టీమిండియాతో ఓపిగ్గా ఉండాలి…

టీమిండియాను ఒడించడానికి అస్ట్రేలియా ఇప్పటి నుండి ప్రణాళికలు రచిస్తోంది. అస్ట్రేలియా క్రికెట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడైన గ్రేమ్‌ హిక్‌ చేసిన వ్యాఖ్యల ద్వారా వెల్లడయింది. 2017లో ఇండియా టూర్‌కు అస్ట్రేలియా సన్నద్దం అవుతోంది. ఆస్ట్రేలియా...
former test captains

నాయకులొస్తే.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే

టెస్టుల్లో టీమిండియా అరుదైన మైలురాయికి చేరుకోనుంది. సంప్రదాయ క్రికెట్‌లో 500వ టెస్టుకు భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 22న కాన్పూర్‌లో మొదలయ్యే తొలి టెస్టు భారత్‌కు 500వ మ్యాచ్‌. దీంతో, ఈ...
saketh maineni

పేస్ అండతో ప్రపోజల్‌..

తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అనుకున్నది సాధించాడు.  సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్ తో డేవిస్ కప్ ఆటలకు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేయగా,...

పారాలో మెరిసిన భారత్…

రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ సత్తా చాటింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఎఫ్-46 ఈవెంట్...

కెప్టెన్ కోహ్లీ.. మహా పిసినారి!

టీం ఇండియా క్రికెట్ లో వరుసపెట్టి సెంచరీలు చేసి - బయట ప్రపంచంలో అనుష్క శర్మతో ప్రేమాయణం సాగించి ఫుల్ గా వార్తల్లో నిలిచాడు విరాట్ కొహ్లీ. మైదానంలో సెంచరీలు చేసి బ్యాట్...

కీవిస్ టార్‌-టీమిండియా జట్టు ఇదే

సొంత‌గ‌డ్డ‌పై న‌్యూజిలాండ్‌తో  జ‌రిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఫామ్‌లో లేని రోహిత్‌శ‌ర్మ‌ను సెలక్టర్లు కనుకరించారు.సోమ‌వారం చీఫ్ సెల‌క్ట‌ర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ కమిటీ స‌మావేశ‌మైన టీమ్‌ను...

ఒలింపిక్స్‌లో మరియప్పన్‌కు స్వర్ణం..

రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.పురుషుల హైజంప్‌ విభాగంలో మరియప్పన్‌ తంగవేలు స్వర్ణం సాధించగా, మరో భారత అథ్లెట్‌ వరుణ్‌సింగ్‌ భాటి ఇదే పోటీలో కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో...
Ashwin

ఆటగాడిని కొట్టబోయిన అశ్విన్‌..

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కోపం కట్టలు తెంచుకుంది. మైదానంలోనే సహచర ఆటగాడిని దాదాపు కొట్టినంత పని చేశాడు. సహచర క్రికెటర్‌తో గొడవకు దిగి ఏకంగా భౌతిక దాడికే...

తాజా వార్తలు