సింధూది కర్ణాటకనా?…
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు ఒక రజత పతకాన్ని సాధించి పెట్టిన భారత షట్లర్ పీవీ సింధు రాష్ట్రీయతపై వివాదాస్పదం నెలకొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు...
రియో నుంచి ఎగ్జామ్స్కు…
ఊహించని రీతిలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. అంతర్జాతీయ వేదికపై తన విన్యాసాలతో అబ్బురపర్చింది. అత్యంత ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసాన్ని రెండుసార్లు ప్రదర్శించి ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్లకు ఏమాత్రం...
బేటీ బచావో…అంబాసిడర్గా సాక్షి
ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్కు హర్యానా ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అభిమానులు, నేతలు జాతీయ జెండాలు, ఫ్లవర్ బొకేలతో ఎయిర్ పోర్టుకు వెళ్లి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఎయిర్...
ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదు
తాము ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. తమ బలాన్ని పరీక్షించుకునేందుకు విండీస్ పర్యటన చాలా చక్కగా ఉపయోగపడిందన్న కోహ్లి.. ఈ...
రజత ‘సింధూ’రానికి ఏపీలో అపూర్వ స్వాగతం
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా కీర్తి పతాకం ఎగురవేసిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధుకు విజయవాడలో అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన...
పీవీ సింధుకు రాజీవ్ ఖేల్ రత్న
క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు నలుగురిని కేంద్రం ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్లో బాడ్మింటన్లో రజతం సాధించిన పీవీ సింధు, రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్ను రాజీవ్ ఖేల్రత్న...
సింధును అభినందించిన సీఎం కేసీఆర్
పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ...
సింధును చూసి దేశం గర్విస్తోంది….
ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సింధు విజయోత్సవ సభలో మాట్లాడిన కేటీఆర్ సింధు, సాక్షి భారత దేశ...
నా కల నెరవేరింది : సింధు
ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్నది తన కల అని.. ఈ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపింది. సోమవారం నగరానికి చేరుకున్న సింధుకు ఘన స్వాగతం లభించింది. గోపీచంద్...
అమ్మ దయతో స్వర్ణ ‘సింధు’వై రా..
ఎన్ని టైటిళ్లు గెలిచినా ఒలింపిక్స్ మెడల్ సాధిస్తే ఆ కిక్కే వేరు.. 125 కోట్ల మంది ఆశలు మోస్తూ ఈ ఏడాది ఒలింపిక్స్ లో 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంతోమంది సీనియర్...