Sunday, September 29, 2024

క్రీడలు

Sachin Tendulkar's Hilarious Reply To Virender Sehwag'

సచిన్-సెహ్వాగ్‌ల మధ్య కూడా అదే చర్చ..

క్రికెట్‌లో సచిన్-సెహ్వాగ్‌ల జోడీకి ఎంత ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు వీరు. 'సచిన్ నాకు గురువుకంటే ఎక్కువ.. దేవుడితో సమానం'అని సెహ్వాగ్ చాలా...

కబడ్డీ కూతకు రెడీ…

క్రికెట్‌ మాదిరిగా ఆటగాళ్ల చేతుల్లో బ్యాటూ బంతీ ఉండవు. హాకీలో ఉన్నట్టు అందరి దగ్గరా స్టిక్స్‌ కనిపించవు. ఫుట్‌బాల్‌లో లాగా ఎగిరి తన్నడానికి ఎదురుగా గుమ్మడికాయంత బంతీ లేదు. కాళ్లూచేతుల్నే ఆయుధాలుగా చేసుకుని...
unlike-ms-dhoni-sachin-tendulkar-didnt-charge-a-single-penny

ధోనీ-సచిన్‌ల మధ్య తేడా ఏంటో తెలుసా..?

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రీడాకారుల మీద ‘బాగ్‌ మిల్కా బాగ్‌’, ‘మేరీకోమ్‌’ లాంటి సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. బాక్సింగ్‌.. రన్నింగ్‌..లపై సినిమాలు...

వార్ వన్‌ సైడ్‌….భారత్ నెంబర్‌ 1

కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ లో జరుగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టులో భారత్ విజయపరంపర కొనసాగించింది. వార్ వన్ సైడ్‌గా సాగటంతో కీవిస్‌పై 178 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ గెలుపుతో టెస్టుల్లో భారత్ నెంబర్...

339 ప‌రుగుల ఆధిక్యంలో భారత్‌..

ఈడెన్ గార్డెన్ స్టేడియంలో న‌్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లోనూ టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల‌కు 227 ప‌రుగులు చేసి ఓవ‌రాల్‌గా...

సెహ్వాగ్‌ వల్లే సెంచరీ మిస్సయ్యిందన్న కుంబ్లే..!

మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండుల్కర్‌కి తెలిసింది రెండే రెండు... మైదానంలో పరుగుల వరద పారించడం, ఆ తర్వాత షాపింగ్‌లో మునగడమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. సొంతగడ్డపై భారత్ 250వ టెస్టు...

తొలిరోజు నిరాశపర్చిన భారత్‌…

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలిరోజు అభిమానులను నిరాశపర్చింది. ఆటముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా...

పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

భారత్‌ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ద పరిస్థితులు నెలకొంటుండగా.. మరో వైపు దాయాది పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ 3-1 తేడాతో పాక్ను ఓడించి...
anurag thakur

సచిన్‌ రహస్యాల వెల్లడిపై త్వరలోనే చర్యలు !

టీమిండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను వెల్లడించాడని ఠాకూర్ ధ్వజమెత్తారు. సచిన్...

సింధు 50 కోట్ల డీల్..

నిలకడ లేదు.. ఆమె అంతగా ఆకట్టుకోలేదు" నిరుడు పీవీ సింధుకు వాణిజ్య ఒప్పందాల కోసం కార్పొరేట్‌ సంస్థల వద్దకెళ్లిన బేస్‌లైన్‌ వెంచర్స్‌కు ఎదురైన సమాధానం. సింధు, శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్‌ స్టార్లని...

తాజా వార్తలు