టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్..
ఇంగ్లాండ్తో జరుగుతోన్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారింది.. ఈ రోజు జరుగుతున్న నాలుగో టీ-20 మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మళ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదటగా బ్యాటింగ్...
కోల్కతాపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ..
ఐపీఎల్లో మరో ఆసక్తికర మ్యాచ్ ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠను తెప్పించింది. చివరి ఓవర్లో 21 పరుగుగులు, చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు కానీ చివరకు కోల్ కతా ఓటమి పాలైంది....
టీమిండియా జోరు కొనసాగేనా?
స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ కు ముందు ఎప్పుడు లేనంత ఫామ్ లో కనిపిస్తోంది. వరుస విజయాలతో ఇప్పటికే ఆసియా కప్ గెలుచుకున్న రోహిత్ సేన, ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్నా మూడు వన్డేల...
IND vs ENG : సరిదిద్దుకుంటారా?
రాజ్ కోట్ వేధికగా 15న ( రేపు ) టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మద్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్ కోట్ చేరుకున్నాయి కూడా. తొలి రెండు...
అందుకే కోచంటే నాకు అసహ్యం:సింధు
ఒలింపిక్స్ లో రజత పతకం సాధించినప్పటి నుంచి పీవీ సింధు పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తాజాగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మరోసారి సిల్వర్ మెడల్ తో సింధు మెరిసింది. సింధు...
పురుషుల హాకీ ప్రపంచ కప్ @2023
పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో మరియు రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో జనవరి 13 నుండి 29, 2023 వరకు జరుగనున్న వేళ...నేడు ఇంటర్నేషనల్ హకీ పెఢరేషన్...
ఆడిలైడ్ టెస్టు..పుజారా ఒంటరిపోరాటం
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు....
మహీ మాయ చూశారా..?
నాలుగో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్ ధోనీ బ్యాటింగ్లో విఫలమైనా.. తన రాంచీ అభిమానులను మాత్రం నిరాశపర్చలేదు. ధోనీ కీపింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుధవారం...
MS ధోని క్రికెట్ అకాడమీని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమన్నారు మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎమ్మెస్ ధోని క్రికెట్ అకాడమీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే...
ఆఫ్రిది వ్యాఖ్యలు కరెక్టే:రాజ్ నాథ్
కశ్మీర్ భారత్దే అని పాక్ క్రికెటర్ షాహిద్ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని అన్నారు హోమంత్రి రాజ్ నాథ్ సింగ్. పాకిస్థాన్ తమ ప్రజలను మోసం చేసేందుకు కశ్మీర్ పై ద్వంద విధానాలను...