వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులతోపాటు ఆయా ప్రాంతాల నుంచి...
మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్..
చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామం లో 6వ విడిత హరిత హారం కార్యక్రమం లో మొక్కలు నాటిన ఐటీ శాఖ మాత్యులు కే తారకరామారావు. బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్...
జయేంద్ర సరస్వతి … ఇకలేరు
కంచిపీఠాదిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. కంచి కామకోటి పిఠానికి...
బాహుబలి చూసిన నేతాజీ.. నెటిజన్ల చురకలు !
ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు బాహుబలి2 సినిమాను చూశారు.. బాగుందన్నారు.. మరి ఇందులో న్యూసేముంది అనుకుంటే పొరపాటే.. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్...
కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి
ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వస్తుండగా భారీ ఏర్పాట్లు చేశారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్నారు రేవంత్.
కొడంగల్ లో...
మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ : మంత్రి ఎర్రబెల్లి
మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా అంతానికి మనం చేస్తున్న లాక్ డౌన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. వరంగల్ రూరల్...
హైదరాబాద్ ఎమ్మెల్సీ… ఆధిక్యంలో టీఆర్ఎస్
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్ధానంలో ఆధిక్యంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. ఇప్పటివరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడికాగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై 6555 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఐదో...
ఆ బాగోతాలను బయటపెడతా..: వర్మ
వంగవీటి సినిమా తీసి బెజవాడలో అప్పటి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ.. ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన ఎన్టీ రామారావుపై సినిమా తీయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి...
జవాన్లతో మోడీ దీపావళి
ఆర్మీతో పాటే దేశం మొత్తం నడవాలంటున్న ప్రధాని మోడీ.. దీపావళి వేడుకలను వారితోనే సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఉత్తరాఖండ్లోని చమోలీలో ఇండో టిబెటన్ సరిహద్దులో దివాళీ చేసుకోనున్నారు మోడీ. అక్కడి పోలీసు...
హరితహారం పండగకు అంతా సిద్ధం..
తెలంగాణలో హరితహారం పండగకు అంతా సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలికలోని ప్రజల భాగస్వామ్యంతో ఒకేసారి లక్ష మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో నాలుగో విడత...