నా కొడకల్లారా?..డబ్బులు తీసుకుని ఓట్లేశారు..ఆ హక్కులేదు:జేసీ
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో టీడీపీ అధిక సీట్లు వచ్చిన అనేక ట్విస్ట్ల అనంతరం మున్సిపల్ ఛైర్మన్గా బాధ్యలు స్వీకరించిన జేసీ..చేసిన...
ఆర్యూబీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కే.పీ.హెచ్.బి...
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి.. నివాళులర్పించిన మంత్రులు..
ఈ రోజు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు మంత్రులు ఆయనకు ఘన నివాళులర్పించారు.. స్వాతంత్ర్య సమరయోధులు, దళితుల వికాసం కోసం కృషి చేసిన భారత...
దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విస్తరిస్తోంది. అయితే దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గత ఏడాది సెప్టెంబరు 17న...
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు- మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు కేఎల్ఐ - పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి...
తృణమూల్ తరఫున జయాబచ్చన్ ప్రచారం
బెంగాల్లో ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారనుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారబరిలోకి జయాబచ్చన్ దిగుతోంది. సోమవారం నుండి తృణమూల్ పార్టీ తరపున ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు...
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి.. కేసీఆర్ నివాళి..
మాజీ ఉప ప్రధాని, బలహీన, అట్టడుగు వర్గాల నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.. స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక...
కటింగ్ షాపులకు కరెంటు ఉచితం- సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు....
ఈ ఐదు నియమాలతో కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు- మోదీ
కరోనా విజృంభణ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి,...
మొక్కలు నాటిన ట్రస్మా అధ్యక్షులు ఆనంద్ రావు..
పర్యావరణ పరిరక్షణకై కంకణం ధరించిన గౌరవ రాజ్య సభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం లో నేను సైతం అంటూ కామారెడ్డి జిల్లా...