త్వరలో బస్సు యాత్ర
త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆశేష ప్రజానికాన్ని...
కోటి ఎకరాలకు నీళ్లు తథ్యం
రాష్ట్రానికి జలసిరులు తీసుకొచ్చిన జననేతకు ప్రజలు ఘన నీరాజనాలు పలుకుతున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన అపర భగీరథుడికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టులో సీఎంకు మంత్రులు, ఎంపీలు,...
కోయ భాషలో విజయ్ వర్మ చిత్రం
తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మాతగా, సమర్పకుడిగా, సహ నిర్మాతగా 17 చిత్రాలను అందించిన విజయ్వర్మ పాకలపాటి తన చిరకాల స్వప్నమైన కోయ భాషలో చిత్రం తీసేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఇటీవల...
‘అరకు రోడ్లో’ సాంగ్ టీజర్
రామ్ శంకర్, నిఖిషా పటేల్ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్లో'....
మీడియా నేపథ్యంలో ‘మనలో ఒకడు`
ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `మనలో ఒకడు` టీజర్ ను బుధవారం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘల్ రామోజీరావు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ...
బలూచిస్థాన్లో మోడీకి జేజేలు..
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని పాక్ పార్లమెంట్ తీర్మానం చేయడం, బుర్హన్ వానీ ఎన్ కౌంటర్...
దసరాకు వస్తోన్న ధృవ
ప్రపంచవ్యాప్తంగా విజయదశమి సందర్బంగా విడుదలవుతున్న మెగాపవర్స్టార్ రామ్చరణ్, సురేందర్రెడ్డి, గీతాఆర్ట్స్ ' ధృవ'
మెగాపవర్స్టార్ రామ్చరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న '...
పీఎస్ లో రొమాన్స్
కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువతి తమిళనాడులోని వేలూరులో వీరంగమాడింది. ప్రియుడితో కలిసి మద్యం సేవించిన ఆ యువతి... బైకును ర్యాష్ గా నడుపుతున్నారెందుకంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విరుచుకుపడింది. రోడ్డుపై ఈ...
గంగే ఇంటికొచ్చింది-వరదలు కావు
భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. గంగానది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. వారణాసిలో ఘాట్లు మునిగిపోవడంతో అంత్యక్రియలు భవన పైభాగంలో నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల...
సరోగసీకి చెక్..
అద్దె గర్భానికి చెక్ పెట్టే కీలక బిల్లుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. సరోగసీ కేసులపై నిఘా కోసం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటుచేయనున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపింది....