గ్రౌండ్మెన్కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ధోని….
తన ఆటతీరుతోనే కాకుండా.. తన వ్యక్తిత్వంతోనూ అందరిని ఆకట్టుకుంటాడు టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని. ఈ మిస్టర్ కూల్ చెన్నై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో...
ఏపీకి కావాల్సిన సహాయం అందిస్తాం..
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కిషన్ రెడ్డి...ఏపీ సీఎస్, డీజీపీతో మాట్లాడి పరిస్ధితిని సమీక్షించారు.
దుర్ఘటన జరిగిన...
15వ ఆర్థిక సంఘం చైర్మన్కు ఘన స్వాగతం..
తెలంగాణ రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయానికి నేడు చేరుకున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ నందకిషోర్ సింగ్ మరియు ఇతర సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్....
క్లాస్గా.. బోయపాటి సినిమా టీజర్ !
బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి గత సినిమాలన్నీ మాస్ టైటిల్స్తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక...
రజనీ అల్లుడు.. మా కొడుకే !
వివాదాలకు దూరంగా రజనీకాంత్ ఫ్యామిలీ ఈ మధ్య తరచుగా మీడియాలోకి వస్తోంది. కొద్ది రోజుల క్రితం రజనీ చిన్న కూతురు సౌందర్య రజనీ కాంత్ విడాకులు తీసుకోబోతుంది అనే వార్త మీడియా లో...
మార్చి 6న ‘ది విజన్ ఆఫ్ భరత్’..
సూపర్స్టార్ మహేష్బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్ అనే నేను'. ఈ...
ఫిబ్రవరి 8న తెలుగులో “ఏబీసీడీ” రిలీజ్..
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. సంజీవ్ రెడ్డి ఈ...
అధికారం కోసం ‘జీ’ కొత్త ప్లాన్..
తన అధికారం చేజారకుండా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. అందుకోసం ఓ కొత్త ప్లాన్ ని కూడా వేశారాయన. చైనా అధ్యక్ష పదవిలోనే శాశ్వతంగా కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు...
పోస్ట్ ప్రొడక్షన్లో ‘నేత్ర’
రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్లైన్. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి...
చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…
ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8న ఉదయం 9 గంటల...