అవును బీజేపీలో చేరుతున్నాః కాంగ్రెస్ నేత పొంగులేటి
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్న పొంగులేటి బీజేపీ...
మళ్లీ మాదే అధికారం.. ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతే
తెలంగాణలో మళ్లీ రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో 110 అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ నల్గొండలోని టీఆర్ఎస్ ఆశీర్వాద బహిరంగ సభలో...
రికార్డుల రారాజు…హరీష్
పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీశ్. తెలంగాణను...
కర్ణాటకలో రుణమాఫీ సంగతేంటీ..?:కేటీఆర్
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో పొలిటికల్ హిట్ రోజురోజుకి పెరిగిపోయింది. అధికార టీడీపీ,కాంగ్రెస్ మధ్య రోజురోజుకి మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుతోంది. కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా బదులిస్తున్న టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా...
టీఆర్ఎస్ లోకి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు..
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు....
గొప్పగా..గౌరవంగా ఉంది:కేటీఆర్
తెలంగాణలో గులాబీ పార్టీకే మరోసారి పట్టంకట్టారు ప్రజలు. హోరాహోరిగా ఫలితాలు సాగుతాయని అంతా భావించారు కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. దాదాపు 90కి పైగా స్థానాల్లో టీఆర్ఎస్...
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే..
బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత జేపీ నడ్డా ఆ జాబితాను విడుదల చేశారు. 182మందితో బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ విడుదల...
17లోక్ సభ స్ధానాలకు 795నామినేషన్లుః రజత్ కుమార్
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్ధానాలకు గాను 795 నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్....
వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలిః మంత్రి ఈటెల
కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి ఈటెల రాజేందర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడ లో జరిగిన రోడ్ షో లో ...
బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ ..ముఖ్య హామిలు ఇవే
తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో బిజీగా ఉన్నారు నేతలు. పోలింగ్ కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఇవాళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘సంకల్ప్...