ఇది తెలంగాణ ప్రజల విజయంః సీఎం కేసీఆర్
ఈఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం ప్రజల విజయమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రైతులు, మైనార్టీలు, దళితులు ఇలా...
తెలంగాణలో అడుగుపెట్టడానికి ఎదురుచూస్తున్నా..
తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే జాతీయరాజకీయాల దృష్టిని ఆకర్షించగా కాంగ్రెస్ నేతలు సోనియా,రాహుల్,బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు....
కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి-కేసీఆర్
దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం...
ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైన ప్రధాని కావొచ్చు..
బీజేపీయేతర ప్రభుత్వమే కాంగ్రెస్ ముందున్న లక్ష్యమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్. కాంగ్రెస్కు అధిక సీట్లు వచ్చినా ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైన ప్రధాని కావొచ్చన్నారు. సిమ్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన...
రాజకీయాలకు బండ్ల గణేశ్ గుడ్ బై
సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేణ్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు బండ్ల గణేశ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల...
సైకిల్ చైన్ తెంచిన కేసీఆర్:పవన్
తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోందన్నారు జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్..టీడీపీ,వైసీపీలే టార్గెట్గా విమర్శలు గుప్పించారు. సైకిల్ పాతపడిపోయిందని...కేసీఆర్ సైకిల్ చైన్ తెంచేశారని...
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
హస్తం గుర్తును సూచించేలా ఐదు అంశాలకె పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. విద్య,వైద్యం,ఉద్యోగ కల్పన,రైతులు,పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్.
మేనిఫెస్టో హైలెట్స్..
()ఉపాధిహామీ...
నేడు మానుకోటలో కేసీఆర్ బహిరంగ సభ..
లోక్సభ ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది. టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలో జరిగే భారీ ప్రచార సభకు హారుకానున్నారు. మహబూబాబాద్ జిల్లా...
నేడు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్దుల ప్రకటన..పలువురికి ఫోన్ చేసిన గులాబీ బాస్
సార్వత్రిక ఎన్నికలను సమయం దగ్గరపడుతుంటంతో అభ్యర్దుల ఎంపీక పై అధికార టీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. పార్లమెంట్ అభ్యర్దుల ఎంపికకు సంబంధించి పార్టీ సినియర్ నేతలు, జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు...
చంద్రబాబుకు ఈసీ షాక్.. యువనేస్తానికి బ్రేక్..
ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి షాక్ తగిలింది. టీడీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు షురూ అయిపోయాయనే చెప్పాలి. నిన్నటికి నిన్న ఇంటెలిజెన్స్ డీజీ...