యాప్లపై నిషేధం..స్పందించిన చైనా
భారత్ - చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా 54 చైనా యాప్లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది. చైనా...
లండన్లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై టిఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నారై టి.ఆర్.ఎస్ యూకే...
లండన్లో టాక్ 5వ వార్షికోత్సవ సమావేశం
తెలంగాణ అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) 5 వ వార్షికోత్సవ సమావేశాన్ని లండన్ లో నిర్వహించుకున్నారు.టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో టాక్ కార్యవర్గ సభ్యులంతా...
ఉక్రెయిన్పై దాడికి సిద్దమైన రష్యా..!
ఉక్రెయిన్పై దాడికి సిద్ధమైంది రష్యా. బుధవారం ఉక్రెయిన్పై దాడి జరిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫేస్బుక్లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. దేశం విడిచి వెళ్లిన ప్రభుత్వ...
వాట్సాప్…మరో సరికొత్త ఫీచర్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్తో వినియోగదారులకు దగ్గరవుతున్న...
షాకింగ్..ఐరాస సిబ్బంది కిడ్నాప్
యెమెన్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్లో పనిచేస్తుండగా వారిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
వారిని రక్షించేందుకు చర్యలు...
ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ సమావేశం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి...
విదేశీ ప్రయాణీకులకు గడ్ న్యూస్..
అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం. విదేశాలను నుండి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలను ఎత్తేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో...
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి..
ఐసీస్ ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫ్గాన్లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో...
14 నెలలు..78 సార్లు కోవిడ్!
ఒకే వ్యక్తికి ఏకంగా 78 సార్లు కోవిడ్ పాజిటివ్గా తేలంది. దీంతో కోవిడ్ దెబ్బకు 14 నెలలుగా హోం ఐసోలేషన్లో ఉన్నాడు ఆ వ్యక్తి. టర్కీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్...