Wednesday, June 26, 2024

అంతర్జాతీయ వార్తలు

nigeria

నైజీరియాలో కాల్పులు.. 50 మంది మృతి

నైజిరియాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది తుపాకీతో పాటు బాంబులు విసరడంతో 50 మంది మృతిచెందారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో ఎక్కువమంది...
dhaka

ఢాకాలో ప్రమాదం…40 మంది మృతి…

బంగ్లాదేశ్ ఢాకాలో విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కంటైనర్ డిపోలో పేలుడు కారణంగా సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 40 మంది మరణించారు . 450 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ...

ఫ్రెంచ్ ఓపెన్ ఇగా స్వైటెక్ సొంతం..

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఇగా స్వైటెక్ టైటిల్ ను కైవసం చేసుకుంది. పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పోలెండ్ భామ ఇగా...
Monkey fox

ఫ్రాన్స్‌లో విజృంభిస్తున్న మంకీపాక్స్‌…

మంకీపాక్స్‌ ఇప్పుడు ప్రపంచదేశాలను గజగజ వణికిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదుకాగా వైరస్‌ బాధితులంతా మగవారే. వారి వయస్సు 22 నుంచి 63 ఏండ్ల వయస్సు. ఇప్పటివరకు ఒక్కరు...
nri trs

లండన్ లో ఘనంగా “తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు”

ఎన్నారై తెరాస మరియు టాక్ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కార్యవర్గ కుటుంబసభ్యులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు.లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్...
us

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో గన్ కల్చర్ ఆగడం లేదు. ఓ స్కూల్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూ ఓర్లీన్స్‌ హైస్కూల్‌ స్నాతకోత్సవంలో మంగళవారం కాల్పులు ఘటన చోటు చేసుకోగా ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు....
us

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓక్లహోమాలో జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా ఇందులో ఒకరు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. ఓల్డ్‌ సిటీ స్కేర్‌లో మెమోరియల్‌ డే ఫెస్టివల్‌ జరుగుతుండగా...
ktr

తెలంగాణలో హ్యుండై భారీ పెట్టుబడి..

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు...
ktr

తెలంగాణలో 1000 కోట్లతో స్టాడ్లర్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ..

దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.. రాష్ట్రంలో నూతనంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో...
ktr

దావోస్‌లో కేటీఆర్, సద్గురు భేటీ..

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బిజిబిజిగా ఉన్నారు. ఇక దావోస్ వేదికపై సద్గురు జగ్గీ వాసుదేశ్, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. యోగా...

తాజా వార్తలు