Thursday, July 4, 2024

వార్తలు

b vinod kumar

వినోద్ కుమార్‌తో నాబార్డు సీజీఎం భేటీ..

తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలకు అండగా ఉంటామని, అందు కోసం తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని నాబార్డు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. ఈ మేరకు...
ktr

పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదిక..

పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కే తారకరామారావు విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి ప్రగతిభవన్‌లో ఈరోజు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ...
Jayesh Ranjan IAS

మొక్కలు నాటిన జయేష్ రంజన్ IAS..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మొక్కలు నాటారు. టెన్నిస్...
mla kranthi

జోగిపేట్‌లో ఒకరికి కరోనా‌.. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట్‌లో ఒక కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధికారులతో అత్యవసర సమావేషం ఏర్పాటు...
corona in delhi

తెలంగాణ కమిషనర్ ఆఫీస్‌ ఉద్యోగికి కరోనా..!

ఢిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రంగా విస్తరిస్తోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కమిషనర్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తెలింది. అంతేకాదు...
Minister Prashanth reddy review On SRSP

హైవేలపై నర్సరీలు ఏర్పాటు చేయాలిఃమంత్రి వేముల

ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సంబంధిత శాఖ అధికారులతో ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి...
indrakara reddy

హారితహారంపై ప్రజాప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేఖ

ఈ నెల 25 న ప్రారంభం కానున్న ఆర‌వ విడ‌త‌ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయాలని స‌హ‌చ‌ర ‌మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌,...
Karnataka

అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌..!

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించే అలోచనలో ఉన్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం మరోసారి లాక్ డౌన్...

హిజ్రాతో సహజీవనం చేసిన యువకుడు..చివరకు ఏమైందంటే!

తమిళనాడులోని కారైక్కాల్ దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులోని కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన చెందిన దిలిప్(26) అనే యువకుడికి నిరావీ(30) అనే హిజ్రాకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ రోజూ కలవడం, చట్టాపట్టాలేసుకుని తిరగడం...
cm jagan

పేద మహిళలకు అండగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లుతోంది. కరోనా సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయకుండా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. తాజాగా మరో పథకాన్ని...

తాజా వార్తలు