ఏపీలో ఒక్కరోజే 5041 కరోనా పాజిటివ్ కేసులు..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండగా ఒక్కరోజే రికార్డు స్ధాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.31,148 శాంపిల్స్ను పరీక్షించగా 5041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
24 గంటల్లో కరోనాతో 56 మంది...
రూ. 100కే పే పర్ మూవీ సర్వీస్..!
కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ థియేటర్లు తెరచుకుంటాయో లేదో తెలియని పరిస్ధితి నెలకొనగా ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో రిలీజ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్...
10 లక్షల 77 వేలకు చేరిన కరోనా కేసులు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ్ కేసులు నమోదుకాగా 543 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల...
పరిస్ధితి దిగజారింది..సాముహిక వ్యాప్తి మొదలైంది!
దేశంలో కరోనా పరిస్ధితి దిగజారి…సామూహిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హెచ్చరించింది. మే 3 తర్వాత లాక్ డన్ సడలింపుల్లో భాగంగా ఆంక్షలను ఎత్తివేయడంతో వైరస్ పంజా విసిరిందన్నారు.
వచ్చే సెప్టెంబర్ మధ్య...
44వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44 వేలకు చేరువైంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…. ఆరుగురు మృతిచెందారు.
దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన...
కోటి 41 లక్షలు దాటిన కరోనా కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కోటి 41 లక్షల మందికి కరోనా సోకగా 5,99,416 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు కరోనా నుండి 84,70,275 మంది కోలుకోగా...
అర్చకుల ప్రాణాలు కాపాడండి: రమణ దీక్షితులు
శ్రీవారి దర్శనాలను కొన్నిరోజుల పాటు నిలిపివేసి అర్చకుల ప్రాణాలు కాపాడాలని ఏపీ సీఎం జగన్,టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విజ్ఞప్తిచేశారు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో...
యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణకు సిద్ధం..
యూనివర్శిటీల్లో పరీక్షల నిర్వహణపై యూజీసీ మార్గదర్శకాలపై స్పందించిన దేశంలోని 755 యూనివర్సిటీలు. వీటిలో 120 డీమ్డ్, 274 ప్రైవేటు,40 కేంద్రీయ, 321 రాష్ట్ర విద్యాలయాలు ఉండగా…ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్షల...
10 లక్షల 38 వేలకు చేరిన కరోనా కేసులు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 34,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 671 మంది మృత్యువాతపడ్డారు.
ఇక ఇప్పటివరకు దేశంలో...
భారీగా తగ్గిన బంగారం ధర…
రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్లో రూ.330 తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,140కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా...