మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,750కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.56,450కు...
నేటి బంగారం, వెండి ధరలివే
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,600కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.56,290కి...
ప్రధానమంత్రి ముద్ర లోన్ కు.. అప్లై చేసుకోండిలా!
చాలమంది వ్యాపారం చేయడానికి సరైన పెట్టుబడి లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయాల్లో బ్యాంకుల ద్వారనో లేదా ఇతర లోన్ ఏజెన్సీ ల ద్వారానో లోన్ పొంది.. ఆ తరువావ వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటారు....
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..
సామాన్యులకు మరో షాకిచ్చింది కేంద్రం. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి. పెరిగిన...
మార్చిలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్..
మార్చి నెలలో 12 రోజులు బ్యాంకులకు హాలీడేస్ ఉండనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను...
తగ్గిన పసిడి ధరలు..
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.51,350కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
స్థిరంగా బంగారం ధరలు..
ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,180గా ఉంది. చెన్నైలో...
శంషాబాద్లో ఆలయ్ రోలింగ్ మెడోస్ లగ్జరీ విల్లాస్
ఆలయ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శంషాబాద్ లో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన రోలింగ్ మెడోస్ ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్ గ్రేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించారు. తుక్కుగుడా, మజీద్ గడ్డ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఈ...
మహేష్..మౌంటెన్ డ్యూ యాడ్
తమకెదురైన ప్రతి సవాల్నూ అధిగమించేలా వినియోగదారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మౌంటెన్ డ్యూ నేడు, తమ ఉత్సాహపూరితమైన వేసవి ప్రచారాన్ని సూపర్స్టార్ మరియు బ్రాండ్ అంబాసిడర్ మహేష్బాబుతో ప్రారంభించింది. ఆకట్టుకునే రీతిలో ఉద్విగ్నభరితంగా తీర్చిదిద్దిన...
బయోఏషియా సదస్సు ప్రారంభం..
హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుండగా సదస్సును ప్రారంభించారు మంత్రి కేటీఆర్.ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నేషనల్ హెల్త్...