మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

51
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,750కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.56,450కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,900కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రు.160 పెరిగి రూ.56,600కి చేరింది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.70 వేల వద్ద ట్రేడవుతుండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.66,500కి చేరాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1838 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -