బీజేపీపై ఆ పార్టీ ఎంపీ ఫైర్!

89
bjp
- Advertisement -

బీజేపీ నాయకత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఆ పార్టీ ఎంపీ,బెంగాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్. జనపనార అంశంలో మోదీ సర్కారు విధానాలు అట్టర్‌ఫ్లాప్‌ అని, ఫలితంగా జనపనార పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని పేర్కొన్నారు.

ఈ మేరకు సీఎం మమతాకు లేఖరాసిన అర్జున్…రైతులను ఆదుకోవాలని కోరారు. మద్దతు ధర విషయంలో మమత జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మమతకు రాసిన లేఖను అర్జున్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -