- Advertisement -
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలకు సామాజిక పెన్షన్ను నితీశ్ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది.
పెరిగిన పెన్షన్ జూలై నెల నుంచే అమలులోకి వచ్చింది. తాజాగా మహిళలకు పెద్ద పీట వేస్తూ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించారు.
Also Read:14 దేశాలపై ట్రంప్ టారీఫ్!
- Advertisement -

