ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్..కోహ్లీ సేన ఇదే

216
siraj
- Advertisement -

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో జట్టును ప్రకటించగా ఇంగ్లండ్ కు వెళ్లిన భారత జట్టు అక్కడ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఆల్‌రౌండర్‌ జడేజా, హనుమ విహారి, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు.

భారత జట్టు : రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(c), అజింక్య రహానె(vc), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(wk),

- Advertisement -