మొక్కలునాటిన ఆర్టిస్ట్ మల్లికార్జున్…

188
mallkarjun
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఆర్టిస్ట్ మల్లికార్జున్ …రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటానని ఆర్టిస్ట్ మల్లికార్జున్ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ ముకేశ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఈ.సి.ఐ. ఎల్ హౌసింగ్ రాజీవ్ గాంధీ పార్క్ లో మొక్కలు నాటిన సినీ ఆర్టిస్ట్ మల్లికార్జున్ … అనంతరం మరో ముగ్గురు ( దర్శకుడు ప్రకాష్ , నటుడు సముద్రాల సురేందర్ , సినీ రంగస్థల కుటుంబ శర్మ )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -